- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు మహిళ మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, సారంగాపూర్ : రోజూలాగే వ్యవసాయ పనులకి వెళ్లిన ఆ దంపతులు పిడుగుపాటుకు గురైన ఘటన మండలం పరిధిలోని పెంబట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జోగిని గంగమల్లు, పద్మ దంపతులు వరి కోత పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే ఒక్కసారిగా దంపతులు పిడుగుపాటు గురయ్యారు. గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఇరువురిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా పద్మ మృతి చెందగా.. గంగమల్లుకి గాయాలయ్యాయి. పనుల్లో కూడా తోడునీడగా ఉన్న దంపతులు ఇలా పిడుగుపాటుకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story