- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
by Disha Web Desk 23 |

X
దిశ, మంథని : మంథని పట్టణ సమీపంలోని చన్నె చెరువులో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. బోయిన్ పేటకు చెందిన అక్షయ్, భవాని శంకర్ అనే స్నేహితులు ఈత కొట్టేందుకు చన్నె చెరువులో దిగారు. కాసేపటి తర్వాత భవాని శంకర్ నీటిలో మునిగి గల్లంతు అవగా, అక్షయ్ కుమార్ బయటకు వచ్చినట్లు ఎస్.ఐ. కిరణ్ కుమార్ తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టామని తెలిపారు.
Next Story