వేములవాడలో బీఆర్​ఎస్​కు షాక్

by Disha Web Desk 23 |
వేములవాడలో బీఆర్​ఎస్​కు షాక్
X

దిశ, కరీంనగర్​ బ్యూరో:​ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్​ఎస్​ పార్టీకి గట్టి షాక్​ తగిలింది. సిట్టింగ్​ ఎమ్మెల్యే రమేష్​ బాబును కాదని ప్రముఖ వ్యాపారవేత్త చల్మెడ లక్ష్మీనరసింహరావు కు బీఆర్​ఎస్​ టికెట్​ కేటాయించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వేములవాడ రాజకీయాలు రాష్ట్రంలో ప్రత్యేకంగా కనిపించగా వేములవాడ ఓటర్లు సైతం తమ తీర్పును ప్రత్యేకంగా ఇచ్చారు. వరుస అపజయాలు ఎదురైనప్పటికీ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఆది శ్రీనివాస్​కు మద్దతుగా నిలిచారు. వేములవాడలో ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్ల పూర్తి అయ్యే సరికి 2776 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Next Story

Most Viewed