మంత్రి కొప్పులకు షాక్​..

by Disha Web Desk 23 |
మంత్రి కొప్పులకు షాక్​..
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: మంత్రి కొప్పుల ఈశ్వర్​కు ధర్మపురి నియోజకవర్గ ఓటర్ల గట్టి షాక్​ ఇచ్చారు. కొప్పుల వరుస విజయాలకు నియోజకవర్గ ప్రజలు బ్రేక్​ వేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్ధి వడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ తన అధిక్యత కొనసాగిస్తున్నారు. మూడు రౌండ్ల ముగిసే సరికి వడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ అధిక్యత కొనసాగుతుంది.

Next Story

Most Viewed