- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పడి బర్రె మృతి
by Bhanu |
మండలానికి చెందిన కాసరం గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, గంగాధర : మండలానికి చెందిన కాసరం గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాసరం గ్రామానికి చెందిన రైతు పెద్దిపెల్లి తిరుపతికి చెందిన బర్రె మృతి చెందింది. ఈ బర్రె విలువ దాదాపు రూ.75వేల వరకు ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో బర్రె సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. రైతు తిరుపతి బర్రె పై ఆధారపడిన నేపథ్యంలో, ఈ ఘటన అతనికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కల్గింది. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతు కోరుతున్నాడు.
Next Story






