- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన
by Disha Web Desk 9 |
X
దిశ, జగిత్యాల ప్రతినిధి: 30 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట రైతులు ఐకెపి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. జగిత్యాల, ధర్మపురి ప్రధాన రహదారిపై వరి ధాన్యం బస్తాలు వేసి వాటిపై కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పలువురు రైతులు డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో కొద్దిసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Next Story