5.25 కోట్ల నిధులు మంజూరు.. శ్రీధర్ బాబుపై ప్ర‌శంస‌లు

by velandi.Saikiran |

మంథని నియోజ‌కవ‌ర్గానికి 5.25 కోట్లు మంజూరు అయ్యాయి.

5.25 కోట్ల నిధులు మంజూరు.. శ్రీధర్ బాబుపై ప్ర‌శంస‌లు
X

దిశ, మంథని : నియోజకవర్గంలోని మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాలకు MGNREGS కింద‌ నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ది పనులకు 5 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కృషితో ఈ నిధులు మంజూరు అయ్యాయి. ఈ క్ర‌మంలో మంత్రి శ్రీధర్ బాబుకు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు మంథని ప్రజలు.

Next Story