- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాళ్లు కూడా పాస్..!
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: బీటెక్, బీఫార్మసీ, బీబీఏ విద్యార్థులకు జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిలైన విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. లేట్రల్ ఎంట్రీ విద్యార్థులకు 23 గ్రేస్ మార్కులు కలిపారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. కాగా, తాజా జీవోతో విద్యా్ర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story