విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాళ్లు కూడా పాస్..!

by Disha Web Desk 2 |
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాళ్లు కూడా పాస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీటెక్, బీఫార్మసీ, బీబీఏ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిలైన విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. లేట్రల్ ఎంట్రీ విద్యార్థులకు 23 గ్రేస్ మార్కులు కలిపారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. కాగా, తాజా జీవోతో విద్యా్ర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story