మంత్రి తుమ్మలతో జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి భేటీ

by Muthe.Rajitha |

జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ను ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రి తుమ్మలతో జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ను ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. శిల్పి నేహా తెర్కే ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణ ‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిష్ ఫార్మ్, ఎన్​ఎంఆర్​ఐ, ఎన్​ఎఫ్​డిబీ , అలాగే ఐఐ ఎంఆర్​సంబంధిత సమావేశాలలో ఆమె పాల్గొననున్నారు. శిల్పి నేహా తెర్కే తో భేటీ అయిన అధికారులలో రఘునందన్ రావు ఏపీసీ అండ్ సెక్రటరీ (ఏ అండ్​సీ), అలాగే డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ పాషా ఉన్నారు.

Next Story