- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
షర్మిల వియ్యంకురాలికి షాక్.. చట్నీస్ హోటల్లో ఐటీ రెయిడ్స్!
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్ కు ఇన్ కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థకు సంబంధించిన బ్రాంచీల్లో ఐటీ రెయిడ్స్ నిర్వహిస్తున్నారు.సంస్థ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీపీసీ చీఫ్ షర్మిరలకు వియ్యంకురాలు. షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి కూమార్తె ప్రియకు గత నెల 17న వివాహం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్ లోనూ అడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచరం. ఈ తనిఖీలకు సంబంధించి హోటళ్ల యజమానులతో పాటు ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Next Story