- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సూర్యాపేట జిల్లాలో వినూత్నంగా సాగునీటి దినోత్సవం.. లక్ష మందితో..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లాలో సాగునీటి దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాళేశ్వరం జలాలకు లక్ష జలహారతి పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొననున్నారు. లక్ష జన హారతికి 126 గ్రామాల రైతులు, యువకులు తరలివస్తున్నారు. కాళేశ్వరం నీరు పారుతున్న 68 కి.మీ. మేర కాలువ గట్ల మీదే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. నాగారం మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావిపాడు వరకు జనహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. జాజిరెడ్డి గూడెం, ఆత్మకూరు, చివ్వెంల, పెన్ పహాడ్, మోతె మండలాల్లో జల హారతి నిర్వహించనున్నారు.
Next Story