- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా భద్రాద్రి రాముడు ఇక లేరు : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కంటతడి
by Disha Web Desk 15 |
X
దిశ, జూబ్లిహిల్స్ : తెలుగు చలనచిత్ర యువతరం కథానాయకులు నందమూరి తారకరత్న మరణం బాధాకరమని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తాను నిర్మాతగా నిర్మించిన భద్రాది రాముడు చిత్ర విశేషాల అనుబంధాన్ని, ఎన్టీఆర్ మంచితనాన్ని పుణికిపుచ్చుకున్న మనవడిగా తారకరత్న పేరు తెచ్చకున్నారని గుర్తు చేసుకున్నారు. సోమవారం ఆయన తారకరత్న భౌతికాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి : తన తాత ఎన్టీఆర్ అంటే తారకరత్నకు ఎంత ప్రేమో.. అందుకే అలా చేశాడంట..!
Next Story