- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > దిశ ఎఫెక్ట్ : 'పడ్డారంటే అంతే' కథనాన్ని సుమొటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
దిశ ఎఫెక్ట్ : 'పడ్డారంటే అంతే' కథనాన్ని సుమొటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
by Bhanu |
ప్రమాదకరమైన రెయిలింగ్ తో పొంచి ఉన్న ప్రమాదం గురించి దిశ దినపత్రికలో ఈ నెల 19వ తేదీన ప్రచురితమైన’ పడ్డారంటే అంతే ‘ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది .

X
దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రమాదకరమైన రెయిలింగ్ తో పొంచి ఉన్న ప్రమాదం గురించి దిశ దినపత్రికలో ఈ నెల 19వ తేదీన ప్రచురితమైన’ పడ్డారంటే అంతే ‘ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీ రోడ్లోని మోడల్ హౌస్ సమీపంలో ఓ భవనం ముందు ప్రమాదకరమైన రీతిలో పదునైన ఇనుప చువ్వలతో రెయిలింగ్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని కథనాన్ని పత్రిక టాబ్లాయిడ్ లో ప్రచురించింది. దీనికి స్పందించిన హెచ్ఆర్సీ కథనాన్ని సుమొటోగా స్వీకరించింది . జూన్ 30వ తేదీలోగా సమగ్ర విచారణ నివేదకతో హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది .
Next Story






