- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD: బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఇన్సోఫి కంపెనీ ఎదుట ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నరగా సంస్థ జీతాలు చెల్లించడం లేదని వారు వాపోయారు. 650 మంది పేరుతో రూ.4లక్షల చొప్పున, 50 మంది పేరుతో రూ.10లక్షల చొప్పున సంస్థ లోన్ తీసుకున్నట్లు తెలిసింది. జీతాలు ఇవ్వకుండా.. సాలరీ కింద మీ లోన్ కడుతున్నామని కంపెనీ చెప్పిందని ఉద్యోగులు తెలిపారు. జీతాలు అడిగినప్పుడల్లా ట్రైనింగ్ పూర్తి కాలేదని సంస్థ బుకాయించినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇన్సోఫి సంస్థలో మొత్తం 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంస్థ బోర్డు తిప్పేసిందనే సమాచారంతో ఉద్యోగుల కుటుంబాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
Next Story