- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ న్యూస్.. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
by Disha Web Desk 4 |
X
దిశ, కాటారం: పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పాఠశాలలకు వేసవి ప్రణాళికను విద్యాశాఖ ప్రకటించింది. 16వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నియమిత వేళల నిబంధనలను మార్చారు. జూన్ 12వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది.
Next Story