- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: మాదిగలకు 18% రిజర్వేషన్స్ ఇవ్వండి.. పీసీసీ చీఫ్కు మాదిగ నేతల వినతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం సీట్లు కేటాయించాలని మాదిగ నేతలు కోరారు.

X
దిశ, తెలంగాణబ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గానికి 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మాదిగ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ మహేశ్ కుమార్ గౌడ్ను నివాసంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర నేతలు కలిశారు. ఈ సందర్భంగా మాదిగలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేసి దానికి అనుగుణంగాణ సీట్లు కేటాయించాలని కోరారు.
Next Story






