సెప్టెంబర్ 30 నుంచి.. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ

by Geesa Chandu |

వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు టీచర్ మరియు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

సెప్టెంబర్ 30 నుంచి.. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు టీచర్ మరియు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. నర్సిరెడ్డి, జీవన రెడ్డి మరియు రఘోత్తం రెడ్డి పదవీకాలం 2025 మార్చి 29 న ముగియనుండటంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ చివరి వారంలో.. 30 వ తేదీ నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను చేపట్టనుంది.

Next Story