ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత.. నలుగురు మావోయిస్టులు మృతి

by Disha Web Desk 4 |
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed