- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐఏఎస్ వసుధా మిశ్రా పదవీ కాలం పొడిగింపు
by Disha Web Desk 4 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ వసుధా మిశ్రా తిరిగి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భారత ప్రభుత్వ కార్యదర్శి ర్యాంక్ మరియు వేతనంలో ఆమె నియామకానికి ఆమోద ముద్రవేసింది. ఈ నెల 28న వసుధా మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత మరో ఏడాది కాలాని తిరిగి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ కార్యదర్శి దీప్తి ఉమాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 29 వరకు లేదా తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.
Next Story