- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ALERT : పింఛన్ దారులకు ఈపీఎఫ్వో కీలక సూచన
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: పింఛన్ దారులకు ఈపీఎఫ్ వో కీలక సూచన చేసింది. అధిక పింఛను కోసం ఉద్యోగుల పింఛన్ నిధికి (ఈపీఎస్) బకాయిలు చెల్లించేందుకు ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లోని నగదు బదిలీ చేసేందుకు పింఛన్ దారులు తమ సమ్మతి తెలియజేయడానికి డిమాండ్ నోటీసు జారీ చేసినప్పటి నుంచి మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు ఈపీఎఫ్వో తెలిపింది. అధిక పింఛన్ కోసం ఉమ్మడి ఆప్షన్ల ఆమోదం, ఈపీఎస్లో జమచేయాల్సిన బకాయిలు వడ్డీతో లెక్కింపు, ఆ మొత్తం జమ చేసేందుకు మార్గదర్మకాలను ఈపీఎఫ్వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ జారీ చేశారు.త్వరలో పింఛన్ లెక్కింపు విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అధిక పింఛన్ అర్హులైన పెన్షన్ దారులు ఈపీఎస్ లో 9.49 శాతం జమచేయాలని కార్మిక శాఖ నోటిఫికేసన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read.
Next Story