తెలంగాణలో మరో ఎన్నికల పండగ

by Disha Web Desk 2 |
తెలంగాణలో మరో ఎన్నికల పండగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు ముగిపోయిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల పండగ మొదలు మొదలైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని జిల్లా అధికారులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరింది. కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2019లోఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 1 ఫిబ్రవరి 2024తో ముగియనుంది.


Next Story

Most Viewed