- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dalit Bandhu: ప్రజా భవన్ వద్ద దళిత బంధు బాధితుల ధర్నా
by Prasad Jukanti |
ప్రజా భవన్ వద్ద దళిత బంధు బాధితులు ఆందోళనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్ లోని ప్రజా భవన్ కు పెద్ద సంఖ్యలు బాధితులు తరలి వచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజా భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండో విడత దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో వెంటనే నగదు జమ చేయాలని లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






