- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడుకు ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. 38 మందితో కూడిన జాబితాను శుక్రవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఆ జాబితాను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల సంఘానికి అందజేసింది. కాగా, మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు స్వార్థం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డికి ఎలాగైనా ఈ బైపోల్లో గెలిచి బుద్ధి చెప్పాలని చూస్తోంది.
Next Story