ఎల్బీ స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

by Disha Web Desk 4 |
ఎల్బీ స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారోత్సం జరగనుంది. ఈ సందర్భంగా హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాసేపటి క్రితమే ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. కాగా, రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాసేట్లో గవర్నర్ తమిళిసై ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.



Next Story

Most Viewed