- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
by GSrikanth |
భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు అంశంలో రైతులకు బేడీలు వేసిన పోలీసులకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి రీజనల్ రింగ్ రోడ్డు అంశంలో రైతులకు బేడీలు వేసిన పోలీసులకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్డిమాండ్ చేశారు. శనివారం టీపీసీసీ టీమ్డీజీపీ అంజనీ కుమార్ని కలిసి ఫిర్యాదు చేశారు. రీజనల్రింగ్రోడ్డులో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టి వేయాలని కాంగ్రెస్నేతలు డిమాండ్ చేశారు. అంతేగాక మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






