- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్..!
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై టీ-కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధంగా కేటీఆర్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశాడని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, హైదరాబాద్లోని నందినగర్లో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్.. తాజాగా ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ కేటీఆర్పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Next Story