- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కువైట్తో పోరుకు భారత జట్టు ఎంపిక
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భాగంగా జూన్ 6న కువైట్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో కువైట్తో తలపడే భారత ఫుట్బాల్ జట్టు ఖరారైంది. హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ గురువారం 27 మందితో జట్టును వెల్లడించాడు. పార్ధివ్ గొగోయ్, మహమ్మద్ హమ్మద్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరంగా ఉండనున్నారు. వారితోపాటు ఫుర్బా లాచెన్పా, ఇమ్రాన్ ఖాన్, జితిన్లకు చోటు దక్కలేదు. క్వాలిఫయర్స్లో తర్వాతి రౌండ్కు చేరుకోవాలంటే కువైట్పై గెలవడం భారత్కు కీలకం. అలాగే, ఈ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నట్టు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
- Tags
- India vs Kuwait
Next Story