- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరస్వతి పుష్కరాలకు సీఎంకు ఆహ్వానం
by Ajay Maddhiboyina |
ఈనెల 15వ తేదీ నుంచి ఆరంభమవుతున్న కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 15వ తేదీ నుంచి ఆరంభమవుతున్న కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కలిశారు. సీఎం రేవంత్రెడ్డికి సరస్వతి పుష్కరాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే, సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు.
Next Story






