- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది: Tamilisai Soundararajan
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. బుధవారం రాజ్ భవన్లో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జర్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా రాఖీ పండుగ జరుపుకుంటారని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదన్నారు. దేశ కోసం ప్రాణాలు తెగించి పోరాడుతోన్న సైనికుల గురించి పిల్లలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సూచించారు.
Next Story