- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్.. రెడ్హ్యాండెడ్గా పట్టివేత
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: లంచం తీసుకుంటూ మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన హైదరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సరూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో రాధాకృష్ణ అనే అధికారి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేస్తున్నాడనే బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకు ఏసీబీ అధికారులు సరూర్నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి మాటు వేశారు. అక్కడ బాధితుడి నుంచి రాధాకృష్ణ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరిచారు.
Next Story