BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచే దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం

by Disha Web Desk 1 |
BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచే దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ కీలక సూచన చేసింది. ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం వరకు దరఖాస్తులకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చని తెలిపారు.



Next Story

Most Viewed