- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: శ్రీశైలం వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ చెక్పోస్ట్ వద్ద వాహనాల నిలిపివేత
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న భక్తులు పోలీసు శాఖ వారు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మన్ననూరు చెక్పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకు వరకు వాహనాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. యాత్రికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు.
- Tags
- srisailam temple
Next Story