- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ అభ్యర్థుల ఎంపిక రిపోర్టు సిద్ధం.. స్క్రూటినీ కోసం ఢిల్లీకి తీసుకెళ్లిన కిషన్రెడ్డి
by Disha Web Desk 1 |
X
దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే అంశంపై బీజేపీ స్పీడప్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేపట్టిన కాషాయ పార్టీ దానిపై పూర్తి స్థాయిలో ఓ నివేదికను కూడా రూపొందించింది. కాగా, స్క్రూటినీ కోసం ఆ నివేదికతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఢిల్లీకి పయనమయ్యారు. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ముగ్గురితో కూడిన లిస్ట్ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపినట్లు తెలిసింది. కాగా, ఆ రిపోర్టుపై బీజేపీ ఎన్నికల కమిటీ స్క్రూటినీ చేయనుంది.
Next Story