మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ

by Disha Web Desk 19 |
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ కుటుంబంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి వారు చర్చించారు.



Next Story

Most Viewed