పేద పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు: Akunuri Murali

by GSrikanth |   (  Updated:2023-01-20 07:14:23  IST  )

తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

పేద పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు: Akunuri Murali
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని బడుల పరిస్థితులు కేటీఆర్ మీకు కూడా అర్ధం కాదా లేకపోతే ప్రభుత్వ విద్యను ధ్వంసం చెయ్యాలనే మీ నాన్న(కేసీఆర్) ప్లాన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదపిల్లల భవిష్యత్తు నాశనం చేసి పేదల ఓట్లను కొనుక్కొని అధికారంలోకి వద్దామనె మీ దుష్ట ఆలోచనను ప్రజలు తొందర్లోనే గుర్తిస్తారని హెచ్చరించారు.

Also Read...

దటీజ్ స్టడీ వాల్యూ...

Next Story