- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > మహిళలు ఆర్థికంగా ఎదగాలి : సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్
మహిళలు ఆర్థికంగా ఎదగాలి : సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్
దిశ, ఆదిలాబాద్ : వృత్తి నైపుణ్య శిక్షణలో పట్టు సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్టు

X
దిశ, ఆదిలాబాద్ : వృత్తి నైపుణ్య శిక్షణలో పట్టు సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కుట్టు మిషన్, మగ్గం, బ్యూటీషియన్ 3 నెలల కోర్సు పూర్తిచేసిన 200 మంది మహిళలకు సరిఫికెట్లు అందించి అభినందించారు. ఇందులో డా.దేవిదాస్, దేశ్ పాండే, గంగాధర్, శ్రీనివాస్, శ్రావణి, పూజ, హరిధర్, వీణ, నవీత ఉన్నారు.
Next Story






