- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెక్ పోస్ట్ మూసీవేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు..!
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెక్ పోస్టులను మూసీవేయాలని రవాణా శాఖ కమిషనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొమురం భీం

X
దిశ, ఆసిఫాబాద్ : సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెక్ పోస్టులను మూసీవేయాలని రవాణా శాఖ కమిషనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి చెక్ పోస్టు వద్ద ఉన్న బోర్డు, బ్యారికేడ్లను తొలగించారు అధికారులు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెక్ పోస్టులోని రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్ ను డీటీవో కార్యాలయానికి తరలించి భద్రపరచాలి న్నారు. సాయంత్రం 5 గంటలోపు మూసివేయాలని నివేదిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






