- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
by Disha Web Desk 1 |
X
దిశ, లక్షెట్టిపేట: మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టేం స్వప్న(25) వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. గ్రామంలోని ఓ కుటుంబంతో తలెత్తిన గొడవలతో మనస్తాపానికి గురైన స్వప్న 31న ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.
Next Story