- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీపీసీసీ చీఫ్ సంచలనం.. పార్టీ నుంచి కీలక నేత సస్పెండ్
అసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.

X
దిశ, కాగజ్నగర్ రూరల్ : అసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకే ఈ కఠిన చర్య తీసుకున్నట్టు తెలిపారు.
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎంపీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అందించిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం రావి శ్రీనివాస్పై ఈ చర్య తీసుకున్నారు.
Next Story






