- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైంసాలో ఘనంగా ఊరేగిన పాంఢ్రీ మైసమ్మ బోనాలు..!
by Disha Web Desk 6 |
X
దిశ, భైంసా: అమ్మ చల్లంగా దీవించు అంటూ..! ఆదివారం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ పాంఢ్రీ మైసమ్మ దేవాలయంలోని అమ్మవారికి కాలనీవాసులు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది. కాలనీలో ఉన్న ప్రతి గడప గడప బోనాలను ఊరేగింపుగా తీసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
కోరిన కోరికలు తీర్చే పేరున్న మైసమ్మను భక్తులు దర్శనం చేసుకుని కానుకలు సమర్పించుకున్నారు. ఈ బోనాల పండుగలో కిషన్ గల్లి సర్పంచ్ అల్లకొండ సాయినాథ్, ఉపసర్పంచ్ గట్టు, కోశాధికారి కాశీనాథ్,కౌన్సిలర్ గాలిరవి గల్లీ వాసులు, మహిళలు పలువురు హాజరయ్యారు.
Next Story