- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏసీబీకి చిక్కిన వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి..
by Disha Web Desk 20 |
X
దిశ, మంచిర్యాల, మంచిర్యాల టౌన్ : లంచం తీసుకుంటూ మంచిర్యాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి కె. శారద సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం విశ్వేశ్వర్ అనే స్థానిక వ్యాపారి నుంచి ఆమె రూ.ఒక లక్ష లంచం డిమాండ్ చేసింది.
బాధితుడు మొదటి దఫాగా రూ. 15వేలు ఆమెకి ఇచ్చాడు. అనంతరం ఏసీబీని ఆ వ్యాపారి ఆశ్రయించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ లో వ్యాపారి నుంచి రెండో దఫాగా రూ.65వేల లంచం తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు.
Next Story