- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరసన తెలిపిన న్యాయవాదులు
by Ratna Kumari |
దిశ, బోథ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడికి వ్యతిరేకంగా బుధవారం బోథ్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు.

X
దిశ, బోథ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడికి వ్యతిరేకంగా బుధవారం బోథ్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావ్ దేశ్ పాండే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ను అందరూ తప్పకుండా గౌరవించాలని న్యాయవ్యవస్థ లో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు పంద్రం శంకర్, ఆడెపు హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






