మృతి చెందిన వ్య‌క్తి కుటుంబానికి ఆర్థిక సాయం

by Ratna Kumari |

అనారోగ్యంతో మృతి చెందిన వ్య‌క్తి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని గ్రామ స‌ర్పంచ్ అంద‌జేశారు.

మృతి చెందిన వ్య‌క్తి కుటుంబానికి ఆర్థిక సాయం
X

దిశ‌, ల‌క్ష్మ‌ణ‌చాంద : అనారోగ్యంతో మృతి చెందిన వ్య‌క్తి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని గ్రామ స‌ర్పంచ్ అంద‌జేశారు. మండ‌ల కేంద్రానికి చెందిన చాక‌లి సాయి నిరుపేద కుటుంబం. అత‌నికి అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి స‌ర్పంచ్ క‌విత రాజు మిత్ర బృందం రూ.17వేలు ఆర్థిక‌సాయం గురువారం అంజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సుంకరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, సీ.హెచ్. రజనీకాంత్, కడారి సుధీర్, వడ్ల సాయికుమార్, షాదుల్లా, బాలు పాల్గొన్నారు.

Next Story