- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మరో వివాదంలో ఎంపీ సోయం బాపూరావు.. పీఏ పై కేసు నమోదు
by Disha Web Desk 12 |
X
దిశ, ప్రతినిధి నిర్మల్: ఎంపీ సోయం బాబూరావు తన వివాదంలోనే సతమతమవుతున్న తరుణంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పిఏ చేసిన నిర్వాకం వల్ల ఎంపీ బాపూరావుకు చెడ్డ పేరు వచ్చేలా మారుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టి సావర్గంలో భూ వివాదంలో ఎంపీ వ్యక్తిగత సహాయకుడు నగేష్ ఆయన సోదరుడు సురేష్ ఇద్దరు తనపై దాడి చేశారంటూ రాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎంపీ బాపురావు పీఎ నగేష్ సోదరుడు సురేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారం ఎంపీ సోయం బాపూరావు తలనొప్పిగా మారుతోంది.
Also Read..
Next Story