- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆడే గజేందర్
by Kodari Anjali |
హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, బజార్ హత్నూర్: హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. అలాగే బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను గజేందర్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Next Story






