- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, సోన్ : మండలంలోని బొప్పారం గ్రామ శివారులో గల సంగం పేట్ గుట్టపై అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మంగళవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సంఘం పేట్ గ్రామానికి చెందిన కుమారపు సాయికుమార్ (22) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని తెలిపారు.
హోలీ సంబరాల్లో భాగంగా నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామానికి చెందిన యువకులతో పాటు సంఘంపేట గ్రామానికి చెందిన యువకులు రాత్రి గొడవకు దిగారన్నారు. ఈ గొడవలో భాగంగా అక్కడికి వెళ్లిన సాయి కుమార్ కుప్పకూలిపోయాడన్నారు. ఘర్షణలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదని తెలిపారు. ఈ మేరకు సొన్ ఎస్సై సంతోషం రవీందర్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story