- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శీతల తండాలో ఏసీబీ కలకలం
by velandi.Saikiran |
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండాలో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

X
*శీతల తండాలో కలకలం*
*అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు*
*అడ్డంగా బుక్కైన అధికారి*
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండాలో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇస్లావత్ వినోద్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లాలోని కర్తాల్ ల్లో గతంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతడు బదిలీపై సూర్యాపేట వచ్చాడు.
ఈ క్రమంలో అతడి పై అవినీతి ఆరోపణలు రావడం తో మంగళవారం ఏ సీ బీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు శీతలతండ రావడం తో అతడిని వెంబడించిన అధికారులు శీతల తండాలో పట్టుకున్నారు. తరువాత విచారణ కోసం సూర్యాపేట తరలించారు.
Next Story






