- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర ప్రమాదం.. ఏడాది పాప మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రి రమేశ్, కూతురు జెస్మిక(ఏడాది పాప)వెళుతున్నారు. ఈ క్రమంలో వెనకనుండి స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. రమేశ్ది తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామమని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. తీవ్ర గాయాలైన రమేశ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story