- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పూనేం అడమయ్య అలియాస్ గణేష్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం పోలీసులు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గణేష్ కీలక దళ సభ్యుడిగా కొనసాగాడని పేర్కొన్నారు. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అయితే, లొంగిపోయిన గణేష్కు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రివార్డును అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story