- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నుంచి బంగారు కానుక
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: అయోధ్య రామయ్యకు తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి అదిరిపోయే కానుక ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దాదాపు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి.. రూ.1.50 లక్షల ఖర్చు చేసి నేసిన బంగారు చీరను అయోధ్య రామయ్య కోసం నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేశాడు. గురువారం ఈ బంగారు చీరను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఈ చీరలో రామయణ దృశ్యాలను హరిప్రసాద్ రూపొందించారు. ఈ నెల 26న చీరను ప్రధాని మోడీకి అందించనున్నాడు. కాగా, గతంలో ఇండియా వేదికగా జరిగిన జీ-20 సమావేశాల లోగోను కూడా హరిప్రసాద్ తయారు చేసిన విషయం తెలిసిందే.
Next Story